ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

రాజమండ్రి సెంట్రల్ జైలులో మరో పది మంది ఖైదీలకు కరోనా

ABN, First Publish Date - 2020-08-08T16:08:11+05:30

రాజమండ్రి సెంట్రల్ జైలులో ఖైదీలను కరోనా వెంటాడుతోంది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

రాజమండ్రి: రాజమండ్రి సెంట్రల్ జైలులో ఖైదీలను కరోనా వైరస్ వెంటాడుతోంది. కొత్తగా మరో పది మంది ఖైదీలకు కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయ్యింది. ఇప్పటి వరకు  275 మంది ఖైదీలకు కరోనా సోకింది. 32 మంది జైలు సిబ్బంది కరోనా బారిన పడ్డారు. జైలులో 1675 మంది ఖైదీల్లో ఇప్పటివరకు 275 మందికి కరోనా సోకడంతో అధికారులు, ఖైదీల్లో భయాందోళన నెలకొంది. కరోనా సోకిన వారికి భద్రతా కారణాల రీత్యా కోవిడ్ ఆసుపత్రులకు తరలించకుండా జైలులోనే కరోనా చికిత్సను అందజేస్తున్నారు.

Updated Date - 2020-08-08T16:08:11+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising