ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కాసేపట్లో ధవళేశ్వరం వద్ద ఒకటో ప్రమాద హెచ్చరిక జారీ

ABN, First Publish Date - 2020-08-15T19:04:40+05:30

గోదావరి పొంగి పొర్లుతున్న నేపథ్యంలో మరికొద్ది సేపట్లో ధవళేశ్వరం బ్యారేజీ వద్ద జలవనరుల శాఖ అధికారులు ఒకటో ప్రమాద హెచ్చరికను జారీ చేయనున్నారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

రాజమండ్రి: గోదావరి పొంగి పొర్లుతున్న నేపథ్యంలో మరికొద్దిసేపట్లో ధవళేశ్వరం బ్యారేజీ వద్ద జలవనరుల శాఖ అధికారులు ఒకటో ప్రమాద హెచ్చరికను జారీ చేయనున్నారు. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలకు గోదావరి పొంగి ప్రవహిస్తోంది. ధవళేశ్వరం కాటన్ బ్యారేజ్ వద్ద గంట గంటకు గోదావరి వరద ఉధృతి పెరుగుతోంది. ప్రస్తుతం గోదావరి నీటిమట్టం 11.60 అడుగులకు పెరిగింది. దీంతో అధికారులు బ్యారేజ్ 175 గేట్లు ఎత్తివేసి 9.85 లక్షల క్యూసెక్కుల నీటిని సముద్రంలోకి విడుదల చేశారు. ఉభయ గోదావరి జిల్లాలకు 9,500 క్యూసెక్కుల సాగు నీటిని విడుదల చేశారు.

Updated Date - 2020-08-15T19:04:40+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising