రాజమండ్రిలో అక్రమంగా మద్యం తరలింపు...ఇద్దరి అరెస్ట్
ABN, First Publish Date - 2020-08-08T18:46:32+05:30
తూర్పు గోదావరి జిల్లా అంబాజీపేట మండలం చిరతపూడిలో అక్రమంగా మద్యం తరలిస్తున్న ఇద్దరిని పోలీసులు
రాజమండ్రి: తూర్పు గోదావరి జిల్లా అంబాజీపేట మండలం చిరతపూడిలో అక్రమంగా మద్యం తరలిస్తున్న ఇద్దరిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వారి వద్ద నుంచి 180 మద్యం బాటిళ్ళను అమలాపురం రూరల్ పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
Updated Date - 2020-08-08T18:46:32+05:30 IST