రాజమండ్రి: వైద్యునికి కరోనా...మూతపడ్డ ఫ్యాక్టరీ
ABN, First Publish Date - 2020-07-11T14:27:28+05:30
రాజమండ్రి: వైద్యునికి కరోనా...మూతపడ్డ ఫ్యాక్టరీ
రాజమండ్రి: తూర్పుగోదావరి జిల్లా అనపర్తిలోని ఐఎల్టీడీ ఫ్యాక్టరీలో వైద్యునికి కరోనా పాజిటివ్గా నిర్ధారణ అయ్యింది. దీంతో యాజమాన్యం ఫ్యాక్టరీని మూసివేసింది. ఈ క్రమంలో అందులో పనిచేస్తున్న 600 మంది కార్మికుల పరిస్థితి అయోమయంగా మారింది. మరోవైపు ఏపీలో కరోనా ఉధృతి అధికంగా ఉంది. రోజు రోజుకు పాజిటివ్ కేసుల సంఖ్య పెరుగుతూ ఉన్నాయి. దీంతో రాష్ట్ర వ్యాప్తంగా కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 25,422 వేలు కాగా... దాదాపు 300 మంది కరోనా బారిన పడి మృతి చెందారు.
Updated Date - 2020-07-11T14:27:28+05:30 IST