ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

రాజమండ్రి: వైద్యునికి కరోనా...మూతపడ్డ ఫ్యాక్టరీ

ABN, First Publish Date - 2020-07-11T14:27:28+05:30

రాజమండ్రి: వైద్యునికి కరోనా...మూతపడ్డ ఫ్యాక్టరీ

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

రాజమండ్రి: తూర్పుగోదావరి జిల్లా అనపర్తిలోని ఐఎల్‌టీడీ ఫ్యాక్టరీలో వైద్యునికి కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయ్యింది. దీంతో యాజమాన్యం ఫ్యాక్టరీని మూసివేసింది. ఈ క్రమంలో అందులో పనిచేస్తున్న 600 మంది కార్మికుల పరిస్థితి అయోమయంగా మారింది. మరోవైపు ఏపీలో కరోనా ఉధృతి అధికంగా ఉంది. రోజు రోజుకు పాజిటివ్ కేసుల సంఖ్య పెరుగుతూ ఉన్నాయి. దీంతో రాష్ట్ర వ్యాప్తంగా కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 25,422 వేలు కాగా... దాదాపు 300 మంది కరోనా బారిన పడి మృతి చెందారు. 


Updated Date - 2020-07-11T14:27:28+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising