ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

సొంత పార్టీపై మరోసారి రఘురామకృష్ణంరాజు తీవ్ర వ్యాఖ్యలు

ABN, First Publish Date - 2020-12-19T22:23:27+05:30

నర్సాపురం వైసీపీ ఎంపీ రఘురామకృష్ణంరాజు మరోసారి సొంత పార్టీపై కీలక వ్యాఖ్యలు చేశారు. ముఖ్యమంత్రి

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఢిల్లీ: నర్సాపురం వైసీపీ ఎంపీ రఘురామకృష్ణంరాజు మరోసారి సొంత పార్టీ తీరుపై కీలక వ్యాఖ్యలు చేశారు. ముఖ్యమంత్రి జగన్‌ పుట్టినరోజు కోసం అక్రమ వసూళ్లు చేస్తున్నారని తీవ్ర ఆరోపణలు చేశారు. దీనిపై ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారని తెలిపారు. చిరు వ్యాపారులను పార్టీ కార్యకర్తలు వేధిస్తున్నారని చెప్పారు. డబ్బులు లేదా పండ్లు డిమాండ్ చేస్తున్నారన్నారు. అభిమానుల తీరుతో  పార్టీకి చెడ్డపేరు వస్తోందని వెల్లడించారు. అభిమానుల ఉన్మాద చర్యలపై సీఎం జగన్‌ జోక్యం చేసుకోవాలని రఘురామకృష్ణరాజు కోరారు.

Updated Date - 2020-12-19T22:23:27+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising