ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

నన్ను తిట్టి.. మీ భవిష్యత్ కోల్పోవద్దు: రఘురామ

ABN, First Publish Date - 2020-08-03T20:29:28+05:30

వైసీపీ నేతలకు ఎంపీ రఘురామకృష్ణంరాజు ఓ హెచ్చరిక చేశారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

న్యూఢిల్లీ: వైసీపీ నేతలకు ఎంపీ రఘురామకృష్ణంరాజు ఓ హెచ్చరిక చేశారు. తనను తిట్టి బంగారు రాజకీయ భవిష్యత్తును నాశనం చేసుకోవద్దన్నారు. తనను తిట్టమన్నారని తాత్కాలికంగా తిట్టి పర్మినెంట్‌గా భవిష్యత్తును కోల్పోవద్దన్నారు. సోమవారం ఢిల్లీలో ఆయన మాట్లాడుతూ సంక్షేమ పథకాలను నమ్ముకుని.. ప్రజలకు డబ్బులు ఇస్తే ఓట్లు వేస్తారని అనుకుంటే పొరపాటన్నారు. ఎన్నికలకు నాలుగు రోజుల ముందు చంద్రబాబు నాయుడు మహిళలకు రూ. 10వేలు ఇచ్చారని.. కానీ ఓట్లు రాలేదన్న విషయం ఒక్కసారి ఆలోచించాలన్నారు. ప్రజాభిప్రాయానికి వ్యతిరేకంగా వెళ్లి, ప్రజల తిరస్కారానికి గురికావద్దని రఘురామ వైసీపీ నేతలకు సూచించారు.

Updated Date - 2020-08-03T20:29:28+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising