ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఏపీలో రాష్ట్రపతి పాలన.. హెచ్చరించిన ఎంపీ రఘురామ

ABN, First Publish Date - 2020-10-12T21:05:01+05:30

రాష్ట్రంలో శాసన, కార్యనిర్వాహక వ్యవస్థలను వైసీపీ నాశనం చేసిందని నర్సాపురం ఎంపీ రఘురామ రాజు తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. అమరావతి రైతుల గురించి మాట్లాడిన ఆయన..

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

న్యూఢిల్లీ: రాష్ట్రంలో శాసన, కార్యనిర్వాహక వ్యవస్థలను వైసీపీ నాశనం చేసిందని  నర్సాపురం ఎంపీ రఘురామ రాజు తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. అమరావతి రైతుల గురించి రచ్చబండ కార్యక్రమంలో మాట్లాడిన ఆయన.. ఇప్పుడు న్యాయవ్యవస్థను నిర్వీర్యం చేసే ప్రయత్నం కొనసాగుతుందన్నారు. ముఖ్యమంత్రిపై కేసుల విచారణ త్వరగా జరగాల్సిందిగా కోరడానికి బదులు విచారణ జరుపుతున్న వ్యవస్థను నిర్వీర్యం చేసే ప్రయత్నం చేస్తున్నారని వాపోయారు. మిమ్మల్ని మీరు కాపాడుకునే ప్రయత్నంలో భాగంగా వ్యవస్థలను భ్రష్టు పట్టించడం తగదని హితవు పలికారు. ఇటువంటి చర్యలవల్ల రాజ్యాంగ సంక్షోభం తలెత్తి రాష్ట్రపతి పాలన దిశగా వెళ్లే ప్రమాదం ఉందని హెచ్చరించారు.  

Updated Date - 2020-10-12T21:05:01+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising