ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ప్రజలు ఇళ్లలో ఉంటే చాలు: సుభాష్‌ చంద్రబోస్‌

ABN, First Publish Date - 2020-04-01T19:01:51+05:30

కరోనా వైరస్ నియంత్రణపై డిప్యూటీ సీఎం పిల్లి సుభాష్‌ చంద్రబోస్‌

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

రాజమండ్రి: కరోనా వైరస్ నియంత్రణపై డిప్యూటీ సీఎం పిల్లి సుభాష్‌ చంద్రబోస్‌ బుధవారం సమీక్ష జరిపారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ ఆకలితో ఎవరూ ఆలమటించకూడదని సీఎం జగన్‌ ఆదేశించారని చెప్పారు. కరోనా నివారణకు ప్రజలు ఇళ్లలో ఉంటే చాలని.. మిగిలినవి ప్రభుత్వం చూసుకుంటుందని సుభాష్‌ చంద్రబోస్‌ అన్నారు.

Updated Date - 2020-04-01T19:01:51+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising