ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

పులిచింతల ప్రాజెక్టును పరిశీలించిన కలెక్టర్

ABN, First Publish Date - 2020-08-23T00:04:07+05:30

కృష్ణానది ఉధృతంగా ప్రవహరిస్తున్న నేపథ్యంలో కృష్ణా జిల్లా కలెక్టర్ ఇంతియాజ్ పులిచింతల ప్రాజెక్టును పరిశీలించారు. అనంతరం వరద పరిస్థితిని సమీక్షించారు. వరద ఉధృతి మరింత

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

విజయవాడ: కృష్ణానది ఉధృతంగా ప్రవహరిస్తున్న నేపథ్యంలో కృష్ణా జిల్లా కలెక్టర్ ఇంతియాజ్ పులిచింతల ప్రాజెక్టును పరిశీలించారు. అనంతరం వరద పరిస్థితిని సమీక్షించారు. వరద ఉధృతి మరింత పెరిగే అవకాశం ఉందని, నదీ పరివాహక ప్రాంతాల తహసీల్దార్లను అప్రమత్తం చేసిన కలెక్టర్.. వారికి పలు సూచనలు చేశారు. నాగార్జున సాగర్ నుండి ఇవాళ రాత్రి లేదా రేపు ఉదయానికి 4 లక్షల క్యూసెక్కుల నీరు పులిచింతలకు చేరే అవకాశం ఉందన్నారు. వరద నీటిని దిగువకు విడుదల చేయడంతో వాటర్ లెవల్స్ నిర్వహణలో ప్రత్యేక చర్యలు తీసుకోవాలని ఇరిగేషన్ అధికారులను కలెక్టర్ ఆదేశించారు. 

Updated Date - 2020-08-23T00:04:07+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising