ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ప్రజల ఆరోగ్యాలు ప్రభుత్వానికి పట్టడం లేదు: అయ్యన్న

ABN, First Publish Date - 2020-10-01T22:06:52+05:30

వైసీపీ ప్రభుత్వం వచ్చాక.. అన్ని విభాగాల్లో దోపిడీ జరుగుతోందని మాజీమంత్రి అయ్యన్నపాత్రుడు ఆరోపించారు. రాజకీయ చరిత్రలో ఎప్పుడూ జరగని దోపిడీ..

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

విశాఖ: వైసీపీ ప్రభుత్వం వచ్చాక.. అన్ని విభాగాల్లో దోపిడీ జరుగుతోందని మాజీమంత్రి అయ్యన్నపాత్రుడు ఆరోపించారు. రాజకీయ చరిత్రలో ఎప్పుడూ జరగని దోపిడీ.. ఎమ్మెల్యేలు, మంత్రులు నేరుగా ఇసుకను దోచుకుంటున్నారని విమర్శించారు. ఇదంతా సీఎం జగన్‌కు తెలిసే జరుగుతుందా? అని అయ్యన్నపాత్రుడు ప్రశ్నించారు. విశాఖలో నెలకు పది వేల టన్నులు దోపిడీ చేస్తున్నారని తెలిపారు. మద్యం ధరలు పెంచడం వల్ల ప్రజలు నాటుసారా వైపు వెళ్తున్నారని, ప్రజల ఆరోగ్యాలు ప్రభుత్వానికి పట్టడం లేదని అయ్యన్నపాత్రుడు తప్పుబట్టారు.

Updated Date - 2020-10-01T22:06:52+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising