ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

వైసీపీ ఎంపీలుగా ప్రజల్లో తిరగడానికి గర్వపడుతున్నాం: కోటగిరి శ్రీధర్‌

ABN, First Publish Date - 2020-09-20T21:40:48+05:30

వైసీపీ ఎంపీలుగా ప్రజల్లో తిరగడానికి గర్వపడుతున్నారని ఎంపీ కోటగిరి శ్రీధర్‌ చెప్పారు. టీడీపీ ఖాళీ అయిపోతుందని మత విద్వేషాలు రెచ్చగొడుతున్నారని, భూ కుంభకోణాలపై

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఢిల్లీ: వైసీపీ ఎంపీలుగా ప్రజల్లో తిరగడానికి గర్వపడుతున్నారని ఎంపీ కోటగిరి శ్రీధర్‌ చెప్పారు. టీడీపీ ఖాళీ అయిపోతుందని మత విద్వేషాలు రెచ్చగొడుతున్నారని, భూ కుంభకోణాలపై సీబీఐ విచారణ జరపాలని కేంద్రాన్ని కోరుతామని తెలిపారు. హిందువులు బీజేపీలోనే కాదు.. వైసీపీలోనూ ఉన్నారని స్పష్టం చేశారు. ఎంపీ రఘురామకృష్ణరాజును అమాయకుడిని చేసి.. టీడీపీ వాళ్ల వైపు తీసుకెళ్లిందని కోటగిరి శ్రీధర్‌ విమర్శించారు.

Updated Date - 2020-09-20T21:40:48+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising