ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

నిరసన బాటలో ఎస్వీ మెడికల్ కళాశాల వైద్యులు

ABN, First Publish Date - 2020-08-22T21:34:37+05:30

వైద్య విద్యా వైద్యులు నిరసన బాట పట్టారు. తమ వేతనాలను పెంచాలంటూ నల్ల బ్యాడ్జీలతో విధులకు హాజరవ్వాలని వైద్యులు నిర్ణయించారు. 14 సంవత్సరాలుగా తమకు జీతాలు పెంచడం లేదని,

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

తిరుపతి : వైద్య విద్యా వైద్యులు నిరసన బాట పట్టారు. తమ వేతనాలను పెంచాలంటూ నల్ల బ్యాడ్జీలతో విధులకు హాజరవ్వాలని వైద్యులు నిర్ణయించారు. 14 సంవత్సరాలుగా తమకు జీతాలు పెంచడం లేదని, ఇప్పుడైనా పెంచాలని డిమాండ్ చేశారు. కోవిడ్ రోగులకు వైద్యం అందిస్తూ మృతి చెందిన వైద్యులకు కేంద్రం ఇచ్చే రూ.50 లక్షలతో పాటు, రాష్ట్ర ప్రభుత్వం కూడా రూ.50 లక్షలు ఇవ్వాలని వారు డిమాండ్ చేశారు. వారం రోజుల్లోగా తమ డిమాండ్లను పరిష్కరించకపోతే నిరసనను తీవ్రతరం చేస్తామని వైద్యులు హెచ్చరించారు. ఈ మేరకు ఎస్వీ మెడికల్ కళాశాలలోని ఏపీ ప్రభుత్వ వైద్యుల సంఘం ప్రకటన విడుదల చేసింది.

Updated Date - 2020-08-22T21:34:37+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising