ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

పోలవరం ప్రాజెక్ట్ దగ్గర కొనసాగుతున్న కార్మికుల నిరసన

ABN, First Publish Date - 2020-11-21T14:59:38+05:30

ఏలూరు: పశ్చిమ గోదావరి జిల్లాలో పోలవరం ప్రాజెక్ట్ దగ్గర కార్మికుల నిరసన కొనసాగుతోంది. ప్రమాదవశాత్తు కాంక్రీట్ కర్సర్‌లో పడి కార్మికుడు మృతి చెందాడు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఏలూరు: పశ్చిమ గోదావరి జిల్లాలో పోలవరం ప్రాజెక్ట్ దగ్గర కార్మికుల నిరసన కొనసాగుతోంది. ప్రమాదవశాత్తు కాంక్రీట్ కర్సర్‌లో పడి కార్మికుడు మృతి చెందాడు. కార్మికుడి మృతదేహాన్ని వెలికితీసి పోస్టుమార్టానికి తరలించారు. ప్రమాదానికి గురైన కార్మికుడి విషయంలో నిర్లక్ష్యం వహించారనే ఆగ్రహంతో నిన్న రాత్రి బస్సు పైనా, పలు వాహనాల పైనా కార్మికులు దాడి చేశారు. పోలవరం ప్రాజెక్టు వద్దకు పోలీసులు భారీగా చేరుకున్నారు. దీంతో పోలవరం పనులు తాత్కాలికంగా నిలిచిపోయాయి. స్పిల్ వే పనులు చేపట్టేందుకు కార్మికులు ముందుకు రావడం లేదు. 


Updated Date - 2020-11-21T14:59:38+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising