ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఏపీలో భగ్గుమన్న నిరసనలు

ABN, First Publish Date - 2020-08-01T23:27:44+05:30

మూడు రాజధానుల వ్యతిరేకంగా ఏపీలో నిరసనలు భగ్గుమంటున్నాయి. సీఆర్డీఏ రద్దును నిరసిస్తూ పోరుబాట పట్టారు ప్రజలు. టీడీపీతో..

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

అమరావతి: మూడు రాజధానుల వ్యతిరేకంగా ఏపీలో నిరసనలు భగ్గుమంటున్నాయి. సీఆర్డీఏ రద్దును నిరసిస్తూ పోరుబాట పట్టారు ప్రజలు. టీడీపీతో పాటు పలు పార్టీల నేతలు ఈ అందోళనలో పాల్గొన్నారు. విపక్షాలకు చెందిన కార్యకర్తలు, ప్రభుత్వ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ రోడ్డుపై నిల్చుని నిరసన తెలుపుతున్నారు. ఓ వైపు అమరావతిలో వేల ఎకరాల భూములిచ్చిన రైతాంగానికి మద్దతుగా మిగతా జిల్లాల వాసులు నిరసనకు దిగారు. |


పశ్చిమగోదావరి జిల్లా పాలకొల్లులో కాటన్ విగ్రహం వద్ద అమరావతి రాజధాని రైతులకు మద్దతుగా ఎమ్మెల్యే నిమ్మల రామానాయుడు నిరసన తెలిపారు. అయితే కాటన్ విగ్రహం వద్దకు వెళ్తున్న సమయంలో రైతులను పోలీసులు అడ్డుకోవడంతో ఉద్రిక్తతలు చోటు చేసుకున్నాయి. ఈ క్రమంలో రైతులు, పోలీసులకు మధ్య తీవ్ర వాగ్వాదం జరిగింది. అదే సమయంలో ఎమ్మెల్యే నిమ్మల రామానాయుడును పోలీసులు అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్ కు తీసుకువెళ్లారు. దీంతో పీఎస్ ఎదుటే ఆందోళనకారులు ధర్నాకు దిగారు. 

Updated Date - 2020-08-01T23:27:44+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising