ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

సకాలంలో వైద్యం అందక గర్భిణి మృతి

ABN, First Publish Date - 2020-07-14T17:12:09+05:30

పశ్చిమ గోదావరి: ఆకివీడు మండలం అయిభీమవరంలో వైద్యం అందక అనారోగ్యంతో ఏడు నెలల గర్భిణి మృతి చెందింది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

పశ్చిమ గోదావరి: ఆకివీడు మండలం అయిభీమవరంలో వైద్యం అందక అనారోగ్యంతో ఏడు నెలల గర్భిణి మృతి చెందింది. కరోనా పరీక్ష చేయించుకుని వచ్చి రిపోర్ట్ చూపిస్తేనే వైద్యం చేస్తామని వైద్యులు తేల్చి చెప్పారు. గతంలో పరీక్ష చేయించుకున్న నెగిటివ్ రిపోర్టును చూపించినప్పటికీ వైద్యులు నిరాకరించారు. దీంతో వెంటనే ఏలూరు ఆస్పత్రికి తీసుకువెళ్లినప్పటికీ అప్పటికే నక్కా నిర్మల మృతి చెందింది. వైద్యుల నిర్లక్ష్యం వలనే తల్లీ బిడ్డ ప్రాణాలు పోయాయని బంధువులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

Updated Date - 2020-07-14T17:12:09+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising