ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కరోనాతో ముగ్గురు ఆర్టీసీ సిబ్బంది మరణించారు: ఎండీ ప్రతాప్

ABN, First Publish Date - 2020-07-08T21:20:52+05:30

విజయవాడ: మాజీ ముఖ్యమంత్రి వైఎస్సార్ జయంతి సందర్భంగా ఆర్టీసీ వీసీ అండ్ ఎండీ మాదిరెడ్డి ప్రతాప్ నివాళులర్పించారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

విజయవాడ: మాజీ ముఖ్యమంత్రి వైఎస్సార్ జయంతి సందర్భంగా ఆర్టీసీ వీసీ అండ్ ఎండీ మాదిరెడ్డి ప్రతాప్ నివాళులర్పించారు. తాను వైఎస్ దగ్గర కార్యదర్శిగా పనిచేశానన్నారు. ఆయన అనేక సవాళ్ళను సమర్ధవంతంగా ఎదుర్కొన్నారన్నారు. ఇంకా ప్రతాప్ మాట్లాడుతూ.. కరోనాతో ముగ్గురు ఆర్టీసీ సిబ్బంది  మరణించారన్నారు. 80 మంది కరోనాతో చికిత్స పొందుతున్నారన్నారు. కరోనా విజృంభిస్తున్నప్పటికి ఆర్టీసీ సిబ్బంది ప్రజలకు సేవలందిస్తున్నారన్నారు. లాక్ డౌన్ కారణంగా ఆర్టీసీ కి 4,200 కోట్ల రూపాయల నష్టం వచ్చిందని ప్రతాప్ తెలిపారు. అయినప్పటికీ ఆర్టీసీ ఉద్యోగులకు సకాలంలో జీతాలు ఇస్తున్నామన్నారు. 


Updated Date - 2020-07-08T21:20:52+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising