ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఒంగోలు జడ్పీ ఆఫీస్ ఎదుట వైసీపీ ఎమ్మెల్యే బైఠాయింపు

ABN, First Publish Date - 2020-06-02T04:23:52+05:30

ఒంగోలు జడ్పీ ఆఫీస్ ఎదుట వైసీపీ ఎమ్మెల్యే మహీధర్‌రెడ్డి బైఠాయించడం చర్చనీయాంశంగా...

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ప్రకాశం: ఒంగోలు జడ్పీ ఆఫీస్ ఎదుట వైసీపీ ఎమ్మెల్యే మహీధర్‌రెడ్డి బైఠాయించడం చర్చనీయాంశంగా మారింది. కందుకూరు నియోజకవర్గంలో తాగునీటి సమస్యను పట్టించుకోవటం లేదని ఆయన నిరసన వ్యక్తం చేశారు. 90 గ్రామాల ప్రజలు తాగునీరు లేక అల్లాడుతున్నారని ఆయన చెప్పారు. అధికారులు కరోనా కాన్ఫరెన్స్‌ల పేరిట కాలయాపన చేస్తున్నారని మహీధర్‌రెడ్డి విమర్శించారు. సీఎం ఆశయాలను జిల్లా అధికారులు తుంగలో తొక్కుతున్నారని, అధికారంలో ఉండి కూడా నియోజకవర్గ సమస్యలు తీర్చలేకపోతున్నామని మహీధర్‌రెడ్డి చేసిన వ్యాఖ్యలు కలకలం రేపాయి.

Updated Date - 2020-06-02T04:23:52+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising