ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

మహిళలు సాధికారికతను సాధించాలి

ABN, First Publish Date - 2020-12-16T05:10:17+05:30

మహిళల సాధికారత, భద్రతలో భాగంగా ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డి వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టారని కార్డ్స్‌ సంస్థ ప్రతినిధి గుర్రం సుధీర్‌బాబు అన్నారు.

పోస్టర్‌ ఆవిష్కరిస్తున్న కార్డ్స్‌ సంస్థ ప్రతినిధులు
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50


కొమరోలు, డిసెంబరు 15 : మహిళల సాధికారత, భద్రతలో భాగంగా ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డి వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టారని కార్డ్స్‌ సంస్థ ప్రతినిధి గుర్రం సుధీర్‌బాబు అన్నారు. మహిళ శిశుసంక్షేమశాఖ మహిళల రక్షణ కోసం 100 రోజుల కార్యాచరణ ప్రణాళికను సిద్ధం చేస్తున్న పోస్టర్‌ను మంగళవారం ఆవిష్కరించారు. గత నెల నవంబరు 28 నుంచి మార్చి 8వ తేదీ వరకు అంతర్జాతీయ మహిళ దినోత్సవం కార్యక్రమాలను అమలు చేస్తున్నామన్నారు. మండలంలోని ఇడమకల్లు గ్రామంలో బాలికలకు సంబంధించిన అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. కార్యక్రమంలో మహిళ పోలీసు విద్యాభవాని, ప్రధానోపాధ్యాయుడు వెంకటేశ్వర్లు, ఉపాధ్యాయులు గిరిజ, బాలయ్య, విద్యార్థులు పాల్గొన్నారు. 


Updated Date - 2020-12-16T05:10:17+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising