ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

రైతులను ఆదుకోవాలి

ABN, First Publish Date - 2020-03-24T10:56:09+05:30

అకాల వర్షాలతో పంట దె బ్బతిన్న రైతులను ఆదుకోవాలని రైతు సంఘం నాయకులు గాలి వెం కటరామిరెడ్డి

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

మార్కాపురం(వన్‌టౌన్‌), మార్చి 23 :  అకాల వర్షాలతో పంట దె బ్బతిన్న రైతులను ఆదుకోవాలని రైతు సంఘం నాయకులు గాలి వెం కటరామిరెడ్డి డిమాండ్‌ చేశారు. ఆర్డీవో కార్యాలయం వద్ద ధర్నా నిర్వ హించి మాట్లాడుతూ ఈ నెల 21, 22 తేదీలలో కురిసిన వడగండ్ల వాన కు వైపాలెం, దోర్నాల, బీపేట, కంభం, కొమరోలు, రాచర్ల మండలాలలో అరటి, బొప్పాయి, జామ, బత్తాయి తోటలు దెబ్బతిన్నాయని  ఉద్యాన వన శాఖ అధికారుల సర్వే చేసి రైతులకు నష్టపరిహారం చెల్లించా ల న్నారు. కార్యక్రమంలో ఆంజనేయులు, పొలిరెడ్డి పాల్గొన్నారు.

Updated Date - 2020-03-24T10:56:09+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising