ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

స్త్రీకి స్వేచ్ఛ ఉంటేనే నిజమైన ప్రజాస్వామ్యం

ABN, First Publish Date - 2020-08-16T10:16:51+05:30

సమాజంలో మహిళలకు తగిన స్వేచ్ఛ ఉండి, తమ భావాలను వెల్లడించగలిగినపుడే నిజమైన ప్రజాస్వామ్యం అ ని పలువురు వక్తలు పేర్కొన్నారు. మద్రాసు క్రిస్టియన్‌ కళాశాల ఆధ్వర్యం లో ఆచార్య డాక్టర్‌ శ్రీపురం యజ్ఞశేఖర్‌ అధ్య

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఒంగోలు (కల్చరల్‌), ఆగస్టు 15: సమాజంలో మహిళలకు తగిన స్వేచ్ఛ ఉండి, తమ భావాలను వెల్లడించగలిగినపుడే నిజమైన ప్రజాస్వామ్యం అ ని పలువురు వక్తలు పేర్కొన్నారు. మద్రాసు క్రిస్టియన్‌ కళాశాల ఆధ్వర్యం లో ఆచార్య డాక్టర్‌ శ్రీపురం యజ్ఞశేఖర్‌ అధ్యక్షతన శనివారం ‘ఆధునిక సా హిత్యంలో స్ర్తీవాద కవిత్వం’ అనే అంశంపై అంతర్జాల సదస్సు జరిగింది.  దేశవిదేశాల నుంచి పలువురు ప్రముఖ రచయిత్రులు పాల్గొన్న ఈ సద స్సుకు ప్రత్యేక అతిథిగా నరసం రాష్ట్ర గౌరవాధ్యక్షురాలు తేళ్ల అరుణ పాల్గొన్నారు.  


ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ పురుషాధిక్య సమాజంలో నష్టపోయేది స్ర్తీలు మాత్రమే కాదని పురుషులు సైతం నష్టపోతారని అన్నారు.  కార్యక్రమంలో స్ర్తీవాద రచయిత్రి ఓల్గా మహెజబీన్‌, పద్మావతి విశ్వవిద్యాలయం ఆచార్యులు కొలకలూరి మధుజ్యోతి, ఆంధ్ర క్రిస్టియన్‌ కళాశాల ప్రిన్సిపాల్‌ అనిత సుసాన్‌, ద్రావిడ విశ్వవిద్యాలయం డాక్టర్‌ ఉదయ్‌కుమారి తదితరులు పాల్గొని ప్రసంగించారు. 

Updated Date - 2020-08-16T10:16:51+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising