ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ట్రాక్టర్‌ బోల్తా పడి యువకుడి మృతి

ABN, First Publish Date - 2020-12-16T04:04:20+05:30

ట్రాక్టర్‌ బోల్తా పడి యువకుడు మృతి చెందిన సంఘటన కారంచే డు మండలం పోతినవారిపాలెంలో మంగళవారం చోటుచేసుకుంది.

మృతుని కుటుంబ సభ్యులను పరామర్శిస్తున్న ఏలూరి
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50



పోతినవారిపాలెం(పర్చూరు), డిసెంబరు 15 :
ట్రాక్టర్‌ బోల్తా పడి యువకుడు మృతి చెందిన సంఘటన కారంచే డు మండలం పోతినవారిపాలెంలో మంగళవారం చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన నాయుడు సుధీర్‌(20) ట్రాక్టర్‌పై దగ్గుబాడు వెళ్లి వస్తుండగా పోతినవారిపాలెం మ లుపు వద్ద ప్రమాదవశాత్తు అదుపు తప్పి బోల్తా పడింది. సుధీర్‌ అక్కడికక్కడే మృతి చెందాడు. విషయం తెలుసుకున్న ఎమ్మెల్యే ఏలూరి సాంబశివరావు పోతినవారిపాలెం వెళ్లి మృతుని కుటుంబ సభ్యులను పరామర్శించారు.

Updated Date - 2020-12-16T04:04:20+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising