నేడు టీటీడీ కల్యాణ మండపానికి శంకుస్థాపన
ABN, First Publish Date - 2020-12-06T05:24:33+05:30
మేదరమెట్లలో రూ.1.5కోట్ల అంచనాతో ని ర్మించనున్న టీటీడీ కల్యాణ మండప నిర్మాణానికి ఆదివారం శంకుస్థాపన కార్యక్రమం నిర్వహించనున్నట్లు ఏఎంసీ వైస్ చైర్మన్ యర్రం రత్నారెడ్డి శనివారం తెలిపారు.
మేదరమెట్ల, డిసెంబరు 5 : మేదరమెట్లలో రూ.1.5కోట్ల అంచనాతో ని ర్మించనున్న టీటీడీ కల్యాణ మండప నిర్మాణానికి ఆదివారం శంకుస్థాపన కార్యక్రమం నిర్వహించనున్నట్లు ఏఎంసీ వైస్ చైర్మన్ యర్రం రత్నారెడ్డి శనివారం తెలిపారు. టీటీడీ చైర్మన్ వైవీ.సుబ్బారెడ్డి చేతుల మీదుగా కార్యక్ర మం జరుగుతుందన్నారు. తమ్మవరం రోడ్డు పక్కన ఉన్న స్థలంలో సా యంత్రం 4 గంటలకు శిలాఫలకం ఆవిష్కరణ చేస్తారని చెప్పారు.
Updated Date - 2020-12-06T05:24:33+05:30 IST