ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

నేడు కలెక్టరేట్‌ వద్ద సీపీఐ ఆధ్వర్యంలో ధర్నా

ABN, First Publish Date - 2020-12-07T05:07:29+05:30

టిడ్కో ఇళ్లు పూర్తి చేసి లబ్ధిదారుల కు అందజేయడంతో పాటు ఈనెల 25వ తేదీన ప్రభుత్వం పేదలకు ఇచ్చే పట్టాలను అర్హులందరికీ ఇవ్వాలని డిమాండ్‌ చేస్తూ సోమవారం స్థానిక క లెక్టరేట్‌ వద్ద సీపీఐ ఆధ్వర్యంలో భారీ ధర్నా నిర్వహిస్తున్నారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

హాజరుకానున్న రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ


ఒంగోలు(కలెక్టరేట్‌), డిసెంబరు 6 : టిడ్కో ఇళ్లు పూర్తి చేసి లబ్ధిదారుల కు అందజేయడంతో పాటు ఈనెల 25వ తేదీన ప్రభుత్వం పేదలకు ఇచ్చే పట్టాలను అర్హులందరికీ ఇవ్వాలని డిమాండ్‌ చేస్తూ సోమవారం స్థానిక క లెక్టరేట్‌ వద్ద సీపీఐ ఆధ్వర్యంలో భారీ ధర్నా నిర్వహిస్తున్నారు. ఈ ధర్నాకు రాష్ట్ర కార్యదర్శి కె,రామకృష్ణ హాజరుకానున్నడంతో పార్టీ నా యకులు భారీ సన్నాహాలు చేస్తున్నారు. ఇటీవల టిడ్కో ఇళ్ళ కోసం పోరాటం చేస్తున్న సీపీ ఐ తదనుగుణంగా లబ్ధిదారులకు వెంటనే ఇళ్ళు పూ ర్తి చేసి ఇవ్వాలని, పేద లకు పట్టణ ప్రాంతాల్లో రెండుసెంట్ల ఇంటి స్థలం ఇవ్వాలని తదితర డిమా ండ్లతో ఈ ధర్నా చేపట్టారు. 


Updated Date - 2020-12-07T05:07:29+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising