ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ప్రశాంతంగా ట్రిపుల్‌ ఐటీ ప్రవేశ పరీక్ష

ABN, First Publish Date - 2020-12-06T06:41:16+05:30

ట్రిపుల్‌ ఐటీల్లో 2020-21 విద్యా సంవ త్సరంలో ప్రవేశాలకు తొలిసారి శనివారం నిర్వహించిన ఆర్‌జీయూకేటీ సెట్‌-2020 పరీక్ష ప్రశాంతంగా జరిగింది.

మార్కాపురంలో ట్రిపుల్‌ ఐటీ పరీక్ష కేంద్రాన్ని పరిశీలిస్తున్న మంత్రి సురేష్‌
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

97శాతం మంది హాజరు 

ఒంగోలు విద్య, డిసెంబరు 5: ట్రిపుల్‌ ఐటీల్లో 2020-21 విద్యా సంవ త్సరంలో ప్రవేశాలకు తొలిసారి శనివారం నిర్వహించిన ఆర్‌జీయూకేటీ సెట్‌-2020 పరీక్ష ప్రశాంతంగా జరిగింది. మొత్తం 7,302 మంది దరఖా స్తు చేసుకోగా 7,066 (97శాతం) మంది విద్యార్థులు హాజరయ్యారు. జిల్లాలోని 59 కేంద్రాల్లో ఉదయం 11 నుంచి మధ్యాహ్నం 1గంట వర కూ పరీక్ష జరిగింది. విద్యార్థులు ఉదయం 9గంటలకే కేంద్రాలకు చేరుకు న్నారు. మాస్కులు ధరించి పరీక్షకు హాజరయ్యారు. మార్కాపురం జడ్పీ బాలికోన్నత పాఠశాలలోని పరీక్ష కేంద్రాన్ని రాష్ట్ర విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్‌ పరిశీలించారు. 


Updated Date - 2020-12-06T06:41:16+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising