ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

జిల్లాకు ఇద్దరు పరిశీలకుల నియామకం

ABN, First Publish Date - 2020-03-13T10:58:36+05:30

స్థానిక సంస్థల ఎన్నికలను పర్యవేక్షించేందుకు ఇద్దరు సీనియర్‌ అధికారులను నియమిస్తూ ఎన్నికల

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఒంగోలు(కలెక్టరేట్‌), మార్చి 12 : స్థానిక సంస్థల ఎన్నికలను పర్యవేక్షించేందుకు ఇద్దరు సీనియర్‌ అధికారులను నియమిస్తూ ఎన్నికల కమిషన్‌ ఉత్తర్వులు జారీ చేసింది. ప్రొబిషన్‌ అండ్‌ ఎక్సైజ్‌ కమిషనర్‌ వివేక్‌ యాదవ్‌ను సాధారణ పరిశీలకులుగా నియమించగా, ఏపీ సీడ్స్‌ ఎండీ గెడ్డం శేఖర్‌బాబును ఎన్నికల వ్యయ పరిశీలకులుగా నియమించింది. జిల్లాలోని ఓటర్లు, అభ్యర్థులు ఏమైనా సమస్యలు, అభ్యంతరాలు ఉంటే  6309327937, 99493 27937 నెంబర్లను సంప్రదించవచ్చని సూచించింది.

Updated Date - 2020-03-13T10:58:36+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising