ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

అందుకే ఇతర రాష్ట్రాలకి పరుగులు తీస్తున్నారు: టీడీపీ నేత

ABN, First Publish Date - 2020-07-23T16:48:19+05:30

అందుకే ఇతర రాష్ట్రాలకి పరుగులు తీస్తున్నారు: టీడీపీ నేత

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

నెల్లూరు: కరోనా పెద్ద ఎత్తున విజృంభించడానికి ప్రభుత్వ వైఫల్యమే కారణమని టీడీపీ ఎమ్మెల్సీ బీద రవిచంద్ర మండిపడ్డారు. సీఎం జగన్ చాలా తేలికగా మాట్లాడారని చెప్పారు. వైసీపీ నేతలు కరోనా వాహకులుగా వ్యవహరిస్తున్నారన్నారు. ప్రభుత్వ వైద్యంపై నమ్మకం లేక ఇతర రాష్ట్రాలకి పరుగులు తీస్తున్నారని పేర్కొన్నారు. ఉపాధి కోల్పోయిన ప్రతి కుటుంబానికి పదివేలు ఆర్ధిక సాయం అందివ్వాలని ఆయన డిమాండ్ చేశారు. మృతి చెందిన ఫ్రంట్ లైన్ వారియర్స్ కుటుంబాలకి రూ.50 లక్షల పరిహారం వెంటనే ఇవ్వాలన్నారు. 

Updated Date - 2020-07-23T16:48:19+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising