ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

నేడు ప్రకాశం జిల్లాలో లోకేష్ పర్యటన

ABN, First Publish Date - 2020-12-05T13:42:23+05:30

టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్‌ ఈరోజు ప్రకాశం జిల్లాలో పర్యటించనున్నారు

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఒంగోలు: టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్‌ ఈరోజు ప్రకాశం జిల్లాలో పర్యటించనున్నారు. నివర్‌ తుపాను వల్ల దెబ్బతిన్న పంటలను పరిశీలించి రైతులతో ముఖాముఖిలో లోకేష్ పాల్గొననున్నారు. అనంతరం కారంచేడు సమీపంలో నల్లకట్ట డ్రైనేజి కాలువను పరిశీలిస్తారు. అలాగే స్వర్ణ సమీపంలోని వరద ముంపునకు గురైన మిరప పైరును ఆయన పరిశీలించనున్నారు. అటు నుంచి పోతినవారిపాలెం, దగ్గుబాడు, పూసపాడు గ్రామాల్లో పర్యటించి తుపాను ప్రభావంతో దెబ్బతిన్న పంటల పరిశీలిస్తారు. ఆపై పర్చూరు మండలం అన్నంబొట్లవారిపాలెం వద్ద దెబ్బతిన్న వైట్‌బర్లి పొగాకు పంటను పరిశీలించి రైతులతో ముఖాముఖిలో లోకేష్ పాల్గొననున్నారు. 

Updated Date - 2020-12-05T13:42:23+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising