ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఏమైందో ఏమో.. ఉదయం చూసేసరికి ఓ వివాహిత..

ABN, First Publish Date - 2020-12-11T06:02:49+05:30

: అనుమానాస్పద స్థితిలో వివాహిత మృతిచెందిన ఘటన మండలంలోని కేఎ్‌సపల్లె గ్రామంలో జరిగింది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

గిద్దలూరు టౌన్‌, డిసెంబరు 10 : అనుమానాస్పద స్థితిలో వివాహిత మృతిచెందిన ఘటన  మండలంలోని కేఎ్‌సపల్లె గ్రామంలో జరిగింది. గ్రామానికి చెందిన పద్మావతి (45) కూలి పని చేసుకుని జీవిస్తోంది. బుధవారం రాత్రి ఇంట్లో నిద్రిస్తున్న పద్మావతి ఉదయం చూసేసరికి మృతిచెంది కనిపించింది. స్థానికుల సమాచారం మేరకు సీఐ యు.సుధాకర్‌రావు, ఎస్‌ఐ రవీంద్రరెడ్డిలు ఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని పరిశీలించి కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. మృతికి గల కారణాలు తెలియరాలేదు. లోతుగా పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఆమెకు భర్త, కుమారుడు ఉన్నారు.

Updated Date - 2020-12-11T06:02:49+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising