ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

సగిలేరులో ఈతకు వెళ్లి బీటెక్‌ విద్యార్థి మృతి

ABN, First Publish Date - 2020-11-21T05:52:49+05:30

గిద్దలూరు మండలం నరవ పంచాయతీ పరిధిలోని బయనపల్లె గ్రామానికి చెందిన బిటెక్‌ విద్యార్థి ముత్తుముల శశికాంత్‌రెడ్డి (20) సరదాగా ఈతకు కొండపేట గ్రామసమీపంలోని సగిలేరుకు వెళ్లాడు.

సగిలేరులో గాలిస్తున్న గజ ఈతగాళ్లు
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

గిద్దలూరు టౌన్‌, నవంబరు 20 :  ఈత సరదా ప్రాణం తీసింది. అందిన సమాచారం మేరకు గిద్దలూరు మండలం నరవ పంచాయతీ పరిధిలోని బయనపల్లె గ్రామానికి చెందిన బిటెక్‌ విద్యార్థి ముత్తుముల శశికాంత్‌రెడ్డి (20) సరదాగా ఈతకు కొండపేట గ్రామసమీపంలోని సగిలేరుకు వెళ్లాడు. లోతైన ప్రాంతం కావడంతో శశికాంత్‌రెడ్డి నీటిలో మునిగిపోయాడు. వెంట ఉన్న స్నేహితులు  శశికాంత్‌రెడ్డి కనిపించక పోవడంతోఅధికారుల దృష్టికి తీసుకొచ్చారు. దీంతో అగ్నిమాపకదళ సిబ్బంది ఆ ప్రాంతానికి చేరుకుని రెస్క్యూ టీంతో గాలింపు చర్యలు చేపట్టారు. సాయంత్రం వరకు గల్లంతైన శశికాంత్‌రెడ్డి ఆచూకి దొరకలేదు. చీకటిపడేసమయంలో శశికాంత్‌రెడ్డి మృతదేహం లభ్యమై మృతిచెందినట్లుగా అధికారులు ధ్రువీకరించారు. కుమారుడు చేతికి వచ్చే సమయంలో మృతిచెందడంతో తల్లిదండ్రులు శోకసంద్రంలో మునిగిపోయారు.

Updated Date - 2020-11-21T05:52:49+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising