ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

రాజధాని రైతులకు సంఘీభావం

ABN, First Publish Date - 2020-08-15T11:19:09+05:30

రాష్ట్ర రాజధానిగా అమరావతినే కొనసాగించాలని డిమాండ్‌ చేస్తూ ఆ ప్రాంత రైతులు చేస్తున్న ఆందోళనలు 241వ రోజుకు చేరిన సందర్భంగా వారికి

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

కందుకూరు, ఆగస్టు 14 : రాష్ట్ర రాజధానిగా అమరావతినే కొనసాగించాలని డిమాండ్‌ చేస్తూ ఆ ప్రాంత రైతులు చేస్తున్న ఆందోళనలు 241వ రోజుకు చేరిన సందర్భంగా వారికి కందుకూరు నియోజకవర్గ జేఏసీ సంఘీభావం తెలిపింది. మద్దతు తెలిపిన వారిలో జేఏసీ కన్వీనర్‌ గోచిపాతల మోషె   టీడీపీ నాయకులు దామా మల్లేశ్వరరావు, కలవకూరి యానాది, తలారి మల్లికార్జున, కాకుమాని వాసు, రెబ్బవరపు మాల్యాద్రి, బెజవాడ ప్రసాద్‌ తదితరులున్నారు.

Updated Date - 2020-08-15T11:19:09+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising