ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

పాము కాటుకు గురైన మహిళ మృతి

ABN, First Publish Date - 2020-12-06T05:26:24+05:30

మండలంలోని పెదపవని గ్రామంలో పాము కాటుకు గురైన ముప్పాళ్ల జ్యోతి(38) శనివారం మృతి చెందింది.

పాము కాటుకు గురై నెల్లూరు వైద్యశాలలో చికిత్స పొందుతూ మృతి చెందిన జ్యోతి
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

 పెదపవని(లింగసముద్రం)డిసెంబరు 5 : మండలంలోని పెదపవని గ్రామంలో పాము కాటుకు గురైన ముప్పాళ్ల జ్యోతి(38) శనివారం మృతి చెందింది. ఈ నెల 3వ తేదీ సాయంత్రం పొలంలో కలుపు తీస్తున్న జోత్యిని పాము కాటు వేసింది.దీంతో బంధువులు జ్యోతిని వెంటనే కావలిలోని ప్రైవేటు వైద్యశాలలో చికిత్స కోసం చేర్పించారు.అయితే శనివారం ఉదయం ఆమె ఆరోగ్య పరిస్థితి విషమించడంతో హుటాహుటిన నెల్లూరులోని ప్రైవేటు వైద్యశాలకు   తరలించారు. ఆమె అక్కడ చికిత్స పొందుతూ సాయంత్రం మృతి చెందినట్లు బంధువులు తెలిపారు. జ్యోతి మృతితో భర్త, పిల్లలు, బంధువులు కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు.

Updated Date - 2020-12-06T05:26:24+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising