ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

అపోలోలో చేరిన మాజీ మంత్రి శిద్దా

ABN, First Publish Date - 2020-08-12T11:29:06+05:30

మాజీ మంత్రి శిద్దా రాఘవరావు మంగళవారం రాత్రి హైదరాబాద్‌లోని అపోలో వైద్యశాలలో చేరారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఒంగోలు, ఆగస్టు 11 (ఆంధ్రజ్యోతి): మాజీ మంత్రి శిద్దా రాఘవరావు మంగళవారం రాత్రి హైదరాబాద్‌లోని అపోలో వైద్యశాలలో చేరారు. మధ్యాహ్నం తర్వాత ఒంగోలు నుంచి బయల్దేరివెళ్లి ఆయన వైద్య శాలలో చేరారు. ఆయనకు కరోనా సోకిందా? సాధారణ వైద్య చికిత్స కోసం చేరేరా? అన్నది తెలియరాలేదు. కాగా ఆయన వద్ద పనిచేసే ఒక గన్‌మన్‌ రెండ్రోజుల క్రితం కరోనా బారినపడి ఒంగోలులోని ఒక ప్రైవేటు వైద్యశాలలో చేరి చికిత్స పొందుతున్నారు. 

Updated Date - 2020-08-12T11:29:06+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising