ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

53 గొర్రెల అపహరణ

ABN, First Publish Date - 2020-02-08T11:06:19+05:30

మండలంలోని నరసాపురం గ్రామం లో 52 గొర్రెలు అపహరణకు గురయ్యా యి. ఈ మేరకు వాటి యజమాని బొక్కా కొండలరావు శుక్రవారం

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

నరసాపురం (గుడ్లూరు), ఫిబ్రవరి 7 : మండలంలోని నరసాపురం గ్రామం లో 53గొర్రెలు అపహరణకు గురయ్యా యి. ఈ మేరకు వాటి యజమాని బొక్కా కొండలరావు శుక్రవారం పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఆయన కథనం మేరకు.. కొండలరావు రోజూ మాదిరిగానే బుధ వారం గొర్రెలను పొలం తోలికెళ్లాడు. రాత్రి తన ఇంటికి సమీపంలోని పెదపవని- కావలి రోడ్డులో ఉన్న దొడ్డిలో వాటిని తో లాడు. అనంతరం ఇంటికి వెళ్లి పడుకు న్నాడు.  అదే రోజు రాత్రి 53 గొర్రెలు అప హరణకు గురయ్యాయి. వీటి విలువ రూ. 5లక్షలు ఉంటుందని ఆయన ఫిర్యాదులో పేర్కొన్నాడు. ఎస్సై పాండురంగారావు కేసు దర్యాప్తు చేస్తున్నారు. 

Updated Date - 2020-02-08T11:06:19+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising