ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

మహిళలకు భద్రత కరువు

ABN, First Publish Date - 2020-09-22T08:50:30+05:30

జిల్లాలో మహిళలకు భద్రత కరువైందని తెలుగు మహిళ జిల్లా అధ్యక్షురాలు రావుల పద్మజ అన్నారు. శింగరాయకొండ మండలం కనమళ్ళ గ్రామా

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఒంగోలు (కార్పొరేషన్‌), సెప్టెంబరు 21: జిల్లాలో మహిళలకు భద్రత కరువైందని తెలుగు మహిళ జిల్లా అధ్యక్షురాలు రావుల పద్మజ అన్నారు. శింగరాయకొండ మండలం కనమళ్ళ గ్రామానికి చెందిన  మైనర్‌ బాలికను అపహరించిన ఘటనపై ఇంతవరకు చర్యలు తీసుకోకపోవడం దారుణమని అన్నారు.


సోమవారం పార్టీ కార్యాలయంలో ఏర్పాటుచేసిన విలేకరుల సమావేశంలో ఆమె మాట్లాడారు. గత నెల 22 నుంచి బాలిక కనిపించకుంటే ఇంతవరకు పట్టించుకోలేదన్నారు. నిందితుడిపై ఫోక్స్‌ చట్టం ప్రకారం కేసు నమోదు చేసి, శిక్షించాలని డిమాండ్‌ చేశారు. సమావేశంలో ఆర్ల వెంకటరత్నం, మంగపాటి ప్రశాంతి, ఉప్పలపాటి నాగేంద్రమ్మ తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2020-09-22T08:50:30+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising