ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎక్స్‌వేటర్‌ ఢీకొని యువకుడు మృతి

ABN, First Publish Date - 2020-12-05T05:30:00+05:30

ఒంగోలు నగరం పేర్నమిట్ట సమీపంలో ఎక్స్‌కవేటర్‌ ఢీ కొని యువకుడు మృతి చెందారు. ఈ సంఘటన శనివారం ఉదయం జరిగింది

మృతి చెందిన తేళ్ల వంశీ
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఒంగోలు (కార్పొరేషన్‌) డిసెంబరు 5 : ఒంగోలు నగరం పేర్నమిట్ట సమీపంలో ఎక్స్‌కవేటర్‌ ఢీ కొని యువకుడు మృతి చెందారు. ఈ సంఘటన శనివారం ఉదయం జరిగింది. పేర్నమిట్ట గ్రామానికి చెందిన తేళ్ల వంశీ (23), నేలపాటి బాబు బైక్‌పై ఒంగోలు బయలుదేరారు. అయితే కర్నూలురోడ్డులోని ఓ ప్రైవేటు జూనియర్‌ కళాశాల వద్దకు రాగానే వారు ఎదురుగా వస్తున్న ఎక్స్‌కవేటర్‌ను ఢీకొన్నారు. దీంతో వంశీ అక్కడికక్కడే మరణించాడు. నేలపాటి బాబుకు తీవ్ర గాయాలు కావడంతో రిమ్స్‌కు తరలించారు. తాలూకా పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.

Updated Date - 2020-12-05T05:30:00+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising