ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఆర్డీవో సమక్షంలో అధికారులపై వైసీపీ నేతల ఆగ్రహం

ABN, First Publish Date - 2020-07-17T11:16:26+05:30

అధికారం ఉన్నప్పటికీ పార్టీ కార్యకర్తలకు పనులు జరగడం లేదం టూ వైసీపీ నాయకులు రెవె న్యూ అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

మర్రిపూడి, జూలై 16 : అధికారం ఉన్నప్పటికీ పార్టీ కార్యకర్తలకు పనులు జరగడం లేదం టూ వైసీపీ నాయకులు రెవె న్యూ అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. గురువారం కం దుకూరు ఆర్డీవో ఓబులేసు సమక్షంలోనే వైసీపీ నాయకులు అధికారులను నిలదీశారు. అధికారు ల నిర్వాకం వల్ల పలు గ్రామాలలో భూతగాదాలు తలెత్తుతున్నాయని, గ్రామ రెవెన్యూ అధికారులు ఏకపక్షంగా వ్యవహరిస్తున్నారని నాయకులు ధ్వజమెత్తారు. చిమట గ్రామంలో ఒక వర్గానికి కొమ్ము కాస్తూ సచివాలయ భవన నిర్మాణానికి అనుమతులు మంజూరు చేయడం లేదని ఆర్డీవో తెలిపారు. ఇళ్ల స్థలాల పంపిణీలో కూడా అధికారుల నిర్ణయాల వల్ల పలు గ్రామాలలో సమస్యలు ఏర్పడ్డాయన్నారు. దీంతో తహసీల్దార్‌ సువర్ణరావుపై ఆర్డీవో ఆగ్రహం వ్యక్తం చేశారు. అక్రమాలకు పాల్పడితే చర్యలు తప్పవన్నారు. 


Updated Date - 2020-07-17T11:16:26+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising