ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

రాజ్యాంగంతో దళితులకు స్వేచ్ఛ

ABN, First Publish Date - 2020-11-27T05:15:29+05:30

అంబేడ్కర్‌ రాసిన భారత రాజ్యాంగం దళితులకు కొండంత అండ కలిగించిందని జాతీయ ఎస్సీ కమిషన్‌ మెంబర్‌, బద్వేలు మాజీ ఎమ్మెల్యే పి.ఎం.కమలమ్మ అన్నారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50


జాతీయ ఎస్సీ కమిషన్‌ మెంబర్‌ కమలమ్మ

గిద్దలూరు టౌన్‌, నవంబరు 26: అంబేడ్కర్‌ రాసిన భారత రాజ్యాంగం  దళితులకు కొండంత అండ కలిగించిందని జాతీయ ఎస్సీ కమిషన్‌ మెంబర్‌, బద్వేలు మాజీ ఎమ్మెల్యే పి.ఎం.కమలమ్మ అన్నారు. బుధవారం పట్టణంలోని హరిప్రి య ఫంక్షన్‌ హాలులో నేషనల్‌ కౌన్సిల్‌ ఆఫ్‌ ఎస్సీ, ఎస్టీ వెల్ఫేర్‌ ఆర్గనైజేషన్‌ ఆధ్వర్యంలో 71వ భా రత రాజ్యాంగ ఆమోద దినోత్సవాన్ని నిర్వహించా రు. ముఖ్యఅతిథిగా పాల్గొన్న కమలమ్మ మాట్లాడు తూ ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీలు, మహిళలు అ న్నిరంగాల్లో రాణించేందుకు రాజ్యాంగం దారులు చూపిందని అన్నారు. ఎస్సీ, ఎస్టీ అత్యాచారం నిరోధక చట్టం ద్వారా దళితులకు రక్షణ కలిగిందని పే ర్కొన్నారు. కార్యక్రమంలో నేషనల్‌ కౌన్సిల్‌ ఆఫ్‌ ఎ స్సీ, ఎస్టీ వెల్ఫేర్‌ ఆర్గనైజేషన్‌ జాతీయ అధ్యక్షుడు జె.ప్రభాకర్‌, నియోజకవర్గ కన్వీనర్‌ పెరికె మహేష్‌బాబు, కొమరోలు మండల కన్వీనర్‌ గుర్రం ప్రభాకర్‌బాబు, మార్కాపురం నియోజకవర్గ మహిళ కన్వీనర్‌ నందిగామ సుష్మిత తదితరులు పాల్గొన్నారు. 

Updated Date - 2020-11-27T05:15:29+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising