ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

4,528 హెక్టార్లలో దెబ్బతిన్న పంటలు

ABN, First Publish Date - 2020-11-21T05:59:45+05:30

జిల్లాలో ఇటీవల కురిసిన వర్షాలు పలు రకాల పంటలు దెబ్బతిశాయి.

వర్షానికి కందుకూరు ప్రాంతంలో ఉరకెత్తిన మిర్చి తోట
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఒంగోలు, నవంబరు 20 (ఆంద్రజ్యోతి): జిల్లాలో ఇటీవల కురిసిన వర్షాలు పలు రకాల పంటలు దెబ్బతిశాయి. వ్యవసాయశాఖ ప్రాథమిక అంచనా ప్రకారం మొత్తం 106 గ్రామాల్లో 4,528 హెక్టార్లలో పంటలు దెబ్బతిన్నాయి. జిల్లావ్యాప్తంగా గత వారంలో విస్తారంగా వర్షాలు కురిసిన విషయం విదితమే.  ఈనెల 12 నుంచి 17 వరకు సగటు సుమారు 86 మి.మీ. వర్షపాతం నమోదు కాగా దాదాపు సగం మండలాల్లో 100 నుంచి 200 మి.మీ. కురిసింది. ఈ వర్షాలతో  పలు చోట్ల ఖరీఫ్‌లో సాగు చేసిన పంటలు నీటమునిగిపోయాయి. వర్షం తెరిపి ఇవ్వడంతో పంట నష్టాలపై వ్యవసాయశాఖ అధికారులు ప్రాథమిక అంచనా రూపొందించారు. జిల్లాలో తొమ్మిది రకాల పంటలకు నష్టం వాటిల్లినట్లు అధికారులు గుర్తించారు. వరి, మినుము, పత్తి పంటలకు నష్టం వాటిల్లగా ఇతర పంటలు కూడా దెబ్బతిన్నాయి. 

Updated Date - 2020-11-21T05:59:45+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising