ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

అర్హులందరికీ సంక్షేమ పథకాలు అందేలా కృషి

ABN, First Publish Date - 2020-10-23T11:03:49+05:30

అత్యంత వెనుకబడిన కులాల్లోని పేదలందరికీ ప్రభుత్వ సంక్షేమ పథకాలు అందేలా కృషి చేస్తానని రాష్ట్ర ఎంబీసీ డెవల్‌పమెంట్‌ కార్పొరేషన్‌ ..

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

టంగుటూరు, అక్టోబరు 22 : అత్యంత వెనుకబడిన కులాల్లోని పేదలందరికీ ప్రభుత్వ సంక్షేమ పథకాలు అందేలా కృషి చేస్తానని రాష్ట్ర ఎంబీసీ డెవల్‌పమెంట్‌ కార్పొరేషన్‌ డైరెక్టర్‌ పుట్టా వెం కట్రావు చెప్పారు. స్టేట్‌ ఎంబీసీ డైరెక్టర్‌గా ఎంపికైన వెంకట్రావు గురువారం స్థానిక బుడబుక్కల కాలనీలో పర్యటించారు. కాలనీవాసుల స్థితిగతులపై చర్చించారు. అశోక్‌, అనిల్‌, క్రాంతికుమార్‌,   రాజ్‌కుమార్‌, కోటయ్య, తిరుపతయ్య పాల్గొన్నారు.

Updated Date - 2020-10-23T11:03:49+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising