పురుగు మందు తాగిన యువతి
ABN, First Publish Date - 2020-09-26T20:57:42+05:30
పురుగు మందు తాగిన యువతి
పరిస్థితి విషమించడంతో ఒంగోలు తరలింపు
ప్రియుడి మోసం..అధికారుల నిర్లక్ష్యంతో మనస్తాపం
కంభం: ప్రియుడి మోసం..మరోపక్క న్యాయ పోరాటం చేసినా అధికారులెవరూ పట్టించుకోలేదన్న ఆవేదనతో యువతి పురుగుమందు తాగి ఆత్మహత్యకు ప్రయత్నించింది. వెం టనే ఆమెకు కంభం ప్రభుత్వ ఆసుపత్రిలో ప్రాథమిక చికిత్సను అం దించిన అనంతరం మార్కాపురం ఏరియా ఆసుపత్రికి తరలించారు. అక్కడ పరిస్థితి విషమించడంతో ఒంగోలుకు తరలించారు. తనకు న్యాయయం చేయా లంటూ తీట్ల కరుణ గురువారం ప్రియుడి ఇంటి ముందు బైఠార ుుంచిన విషయం తెలి సిందే. ప్రేమ పేరుతో మోసగించిన వెంకట రామకృష్ణతో తనకు వివాహం చేయాలని తహసీల్దార్కు ఫిర్యాదు ఫిర్యాదు చేసింది. అధికారులెవరూ స్పందించలేదన్న బాధతో ఆమె శుక్రవారం ఆత్మహత్యాయత్నం చేసింది. కంభం పోలీసులు కేసు న మోదు చేశారు.
Updated Date - 2020-09-26T20:57:42+05:30 IST