ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

పమిడిపాడులో ఇళ్ల స్థలాల విషయమై వివాదం

ABN, First Publish Date - 2020-08-08T10:15:04+05:30

మండలంలోని పమిడిపాడులో పేదలకు ఇళ్ల పట్టాల పంపిణీ కోసం స్థల సేకరణ విషయమై వివాదం ..

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

అభిప్రాయ సేకరణ సమావేశం రసాభాస


మేదరమెట్ల, ఆగస్టు7 : మండలంలోని పమిడిపాడులో పేదలకు ఇళ్ల పట్టాల పంపిణీ కోసం స్థల సేకరణ విషయమై వివాదం నెలకొంది.  శుక్రవారం ఇన్‌చార్జి తహసీల్దార్‌ మెహతాజ్‌ ఆ గ్రామ పంచాయతీ కార్యాలయంలో లబ్ధిదారులతో ఏర్పాటు చేసిన సమావేశం రసాభాసగా మారింది. వైసీపీలోని రెండు వర్గాల వారు అధికారుల ఎదుట వాగ్వివాదానికి దిగారు.


రాచపూడి రోడ్డులో అధికారులు చెప్పిన స్థలం పక్కన సమాధుల, శ్మశానాలు ఉన్న దృష్ట్యా అక్కడ వద్దంటూ కొందరు, కావాలంటూ మరికొందరు భీష్మించారు. కనగాలవారిపాలెం రోడ్డులోని పెట్రోల్‌ పంపు పక్కన ఉన్న స్థలం కేటాయించాలని కొందరు కోరారు. అయితే అక్కడ పొలం ఇవ్వడానికి ముందుకు వచ్చిన రైతుల్లో కొందరు స్పందించలేదని ఇన్‌చార్జి తహసీల్దార్‌ మెహతాజ్‌ అన్నారు. ఈ విషయమై ఉన్నతాధికారులకు నివేదిక ఇస్తామని ఆమె తెలిపారు.   

Updated Date - 2020-08-08T10:15:04+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising