ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

20 రోజుల్లో సాగునీరు ఇస్తాం

ABN, First Publish Date - 2020-11-01T11:15:17+05:30

20 రోజుల్లో కాలువల పనులు పూర్తిచేసి నీరు ఇస్తామని జలవనరుల శాఖ ఎస్‌ఈ రెడ్డయ్య తెలిపారు. శనివారం సాయం త్రం కంభం చెరువు, పంట కాలువలు, అలుగును ఆయన పరిశీలించారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

కంభం, అక్టోబరు 31: 20 రోజుల్లో కాలువల పనులు పూర్తిచేసి నీరు ఇస్తామని జలవనరుల శాఖ ఎస్‌ఈ రెడ్డయ్య తెలిపారు. శనివారం సాయం త్రం కంభం చెరువు, పంట కాలువలు, అలుగును ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పంట కాలువల మరమ్మతులకు మొదటి విడతగా పంచాయతీ గ్రాంటు కింద రూ.25 లక్షలు, జడ్పీ నిధులు రూ.25 లక్షలు మంజూరయ్యాయన్నారు. ఈ నిధులతో  సోమవారం నుం చి పనులు ప్రారంభిస్తున్నట్టు చెప్పారు. 20 రోజుల్లో రైతులకు సాగునీరు ఇస్తామని ఆయన పేర్కొన్నారు. ఆయన వెంట డీఈ వెంకటేశ్వర్లు, జేఈ రామారావు తదితరులు ఉన్నారు. 

Updated Date - 2020-11-01T11:15:17+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising