ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఆలయంలో చోరీకి పాల్పడిన వ్యక్తి అరెస్టు

ABN, First Publish Date - 2020-10-07T07:33:46+05:30

గుడిలో చోరీకి పాల్పడిన వ్యక్తిని అరెస్టు చేసినట్లు తాలుకా ఇన్‌స్పెక్టర్‌ శివరామకృష్ణారెడ్డి చెప్పారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఒంగోలు(క్రైం), అక్టోబరు 6 : గుడిలో చోరీకి పాల్పడిన వ్యక్తిని అరెస్టు చేసినట్లు తాలుకా ఇన్‌స్పెక్టర్‌ శివరామకృష్ణారెడ్డి చెప్పారు. గత నెల 15న ఒంగోలు మండలం చేజర్లలోని అమ్మవారి గుడిలో హుండీ పగులగొట్టి సుమారు రూ.80వేలు అపహరించారు. ఈ సంఘటనకు పాల్పడిన పేర్నమిట్టకు చెందిన చిటితోటి మధుబాబును మంగళవారం స్థానిక వ్యవసాయ మార్కెట్‌ వద్ద ఎస్సై సమీముల్లా తన సిబ్బందితో అదుపులోకి తీసుకున్నారు. నిందితుడి నుంచి రూ.18,300 నగదు స్వాధీనం చేసుకున్నట్లు సీఐ తెలిపారు.  

Updated Date - 2020-10-07T07:33:46+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising