విద్యా కమిటీ అధ్యక్షుడిగా వీరాంజనేయులు
ABN, First Publish Date - 2020-10-04T10:15:05+05:30
ప్రభుత్వ జూనియర్ కళాశాల విద్యా కమిటీ అధ్యక్షుడిగా పోలబోయిన వీరాంజనేయులును ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు.
సంతమాగులూరు, అక్టోబరు 3 : ప్రభుత్వ జూనియర్ కళాశాల విద్యా కమిటీ అధ్యక్షుడిగా పోలబోయిన వీరాంజనేయులును ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ఉపాధ్యక్షుడిగా మలిరెడ్డి అంజిరెడ్డి ఎన్నికయ్యారు. ఈ కమిటీకి కళాశాల ప్రిన్సిపాల్ జీవీ కృష్ణారెడ్డి మెంబర్ కన్వీనర్గా మెంబరు కన్వీనర్గా వ్యవహరిస్తున్నారు. కార్యక్రమంలో పాల్గొన్న అధ్యాపకులు, విద్యార్థుల తల్లిదండ్రులు కమిటీ సభ్యులను అభినందించారు.
Updated Date - 2020-10-04T10:15:05+05:30 IST