ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

నాడు-నేడు పనులను పూర్తి చేయాలి

ABN, First Publish Date - 2020-12-16T05:23:01+05:30

పాఠశాలల్లో నాడు-నేడు పనులను త్వరి తగతిన పూర్తి చేయాలని డీఈవో వి.ఎస్‌. సుబ్బారావు ఆదేశించారు.

మాట్లాడుతున్న డీఈవో
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50



డీఈవో సుబ్బారావు 

మార్కాపురం (వన్‌టౌన్‌), డిసెంబరు 15 : పాఠశాలల్లో నాడు-నేడు పనులను త్వరి తగతిన పూర్తి చేయాలని డీఈవో వి.ఎస్‌. సుబ్బారావు ఆదేశించారు. స్థానిక జడ్పీ బాలుర హైస్కూల్‌లో మార్కాపురం డివిజన్‌ లోని ఉన్నత పాఠశాలల ప్రధానోపాధ్యా యులతో మంగళవారం నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. ప్రధానో పాధ్యాయులు, తల్లిదండ్రుల కమిటీలు, ఉపాధ్యాయులు, విద్యాసహాయకులు సమన్వ యంతో పాఠశాలల అభివృద్ధికి మరింత కృషి చేయాలని కోరారు. అందుకోసం ప్రత్యేక కార్యాచరణ రూపొం దించుకొని ముందుకు సాగాలని సూచించారు. పాఠశాలలు పునఃప్రారంభమైన నేపథ్యంలో కరోనా పట్ల అన్ని జాగ్రత్తలూ పాటించాలన్నారు. ఉప విద్యా శాఖాధికారి షేక్‌ సంధాని బాషా అధ్యక్షతన జరిగిన ఈ సమా వేశంలో జిల్లా ప్రభుత్వ పరీక్షల అధికారి కె.శివకుమార్‌, మార్కాపురం ఎం ఈవో రాందాస్‌ నాయక్‌, ప్రధానో పాధ్యాయుల సంఘం బాధ్యుడు వై.ఏసోబు తదితరులు పాల్గొన్నారు.


Updated Date - 2020-12-16T05:23:01+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising