ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

చినజీయర్‌కు ఎమ్మెల్యే ఏలూరి పరామర్శ

ABN, First Publish Date - 2020-09-22T08:53:53+05:30

ప్రముఖ ఆథ్యాత్మిక గురువు త్రిదండి చినజీయర్‌స్వామిని శాసన సభ్యులు ఏలూరి సాం బశివరావు పరామర్శించారు. సోమవారం శంషాబాద్‌ సమీపంలో ముచ్చింలోని చినజియర్‌ స్వామి ఆశ్రమానికి మా జీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావుతో కలసి వెళ్లారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

పర్చూరు, సెప్టెంబరు 21 : ప్రముఖ ఆథ్యాత్మిక గురువు త్రిదండి చినజీయర్‌స్వామిని శాసన సభ్యులు ఏలూరి సాం బశివరావు పరామర్శించారు. సోమవారం శంషాబాద్‌ సమీపంలో ముచ్చింలోని చినజియర్‌ స్వామి ఆశ్రమానికి మా జీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావుతో కలసి వెళ్లారు.


ఇటీవల చినజియర్‌స్వామి మాతృమూర్తి అలివేలు మంగతాయారు గుండెపోటుతో మరణించిన నేపఽథ్యంలో ఆయన్ని పరామర్శించారు. ఏలూరితోపాటు కొత్తగూడెంకు చెందిన రాజకీయనేత కోనేరు సత్యనారాయణ, పర్చూరు నియోజకవర్గానికి చెందిన నాయకులు బండారుపల్లి రామచంద్రంబాబు ఉన్నారు. 


Updated Date - 2020-09-22T08:53:53+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising