ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఉద్యోగులు బాధ్యతగా పనిచేయాలి

ABN, First Publish Date - 2020-10-23T11:10:43+05:30

సచివాలయ ఉద్యోగులు గ్రామాలలో ఉన్న సమస్యల పరిష్కారంలో బాధ్యతగా పనిచేయాలని శాసనసభ్యుడు మానుగుంట మహీధర్‌రెడ్డి చెప్పారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

లింగసముద్రం, అక్టోబరు 22 : సచివాలయ ఉద్యోగులు గ్రామాలలో ఉన్న సమస్యల పరిష్కారంలో బాధ్యతగా పనిచేయాలని శాసనసభ్యుడు మానుగుంట మహీధర్‌రెడ్డి చెప్పారు. స్థానిక వేముల అంజయ్య కల్యాణ మండపంలో ఎంపీడీవో మాలకొండయ్య అధ్యక్షతన సచివాలయ ఉద్యోగుల దిశా-నిర్దేశం కార్యక్రమం సందర్భంగా మెరుగ్గా పనిచేసిన సచివాలయ ఉద్యోగులకు జ్ఞాపికలను అందజేశారు. మండల ప్రత్యేకాధికారి ఎన్‌వీఎ్‌స మూర్తి, తహసీల్దార్‌ ఆర్‌ బ్రహ్మయ్య పాల్గొన్నారు.

Updated Date - 2020-10-23T11:10:43+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising