ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

భూసేకరణ వేగవంతం చేయాలి

ABN, First Publish Date - 2020-06-25T11:09:40+05:30

జిల్లాలో అర్హులైన పేదలకు ఇంటి స్థలాలు ఇచ్చేందుకు అవసరమైన భూసేకరణను వేగవంతం చేయడంతో పాటు కాలనీల అభివృద్ధిపై ప్రత్యేక

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఒంగోలు(కలెక్టరేట్‌), జూన్‌ 24 : జిల్లాలో అర్హులైన పేదలకు ఇంటి స్థలాలు ఇచ్చేందుకు అవసరమైన భూసేకరణను వేగవంతం చేయడంతో పాటు కాలనీల అభివృద్ధిపై ప్రత్యేక చర్యలు తీసుకోవాలని జేసీ-1 వెంకట మురళీ ఆదేశించారు. బుధవారం కలెక్టరేట్‌లోని తన చాంబర్‌లో ఆర్డీవోలు, ప్రత్యేక అధికారులతో సమావేశం నిర్వహించారు.వచ్చేనెల 8వతేదీన ప్రభుత్వం అర్హులైన పేదలకు ఇంటి స్థలాలు ఇచ్చేందుకు శ్రీకారం చుట్టిందన్నా రు. ఆ లోపు ఇళ్ల స్థలాల పంపిణీకి అవసరమైన అన్ని చర్యలు తీసుకోవాలని చెప్పారు. 

Updated Date - 2020-06-25T11:09:40+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising