ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కిసాన్‌ మోర్చా రాష్ట్ర ఉపాధ్యక్షుడిగా కృష్ణారెడ్డి

ABN, First Publish Date - 2020-12-27T06:12:26+05:30

భారతీయ జనతా పార్టీ కిసాన్‌మోర్చా రా ష్ట్ర ఉపాధ్యక్షుడిగా ఒంగోలుకు చెందిన పీ వీ.కృష్ణారెడ్డిని నియమిస్తూ రాష్ట్ర అధ్యక్షు డు సోము వీర్రాజు శనివారం ఉత్తర్వులు జారీ చేశారు.

పీవీ.కృష్ణారెడ్డి
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఒంగోలు(కలెక్టరేట్‌), డిసెంబరు 26 : భారతీయ జనతా పార్టీ కిసాన్‌మోర్చా రా ష్ట్ర ఉపాధ్యక్షుడిగా ఒంగోలుకు చెందిన పీ వీ.కృష్ణారెడ్డిని నియమిస్తూ రాష్ట్ర అధ్యక్షు డు సోము వీర్రాజు శనివారం ఉత్తర్వులు జారీ చేశారు. ఆయన గతంలో పార్టీ జి ల్లా అధ్యక్షుడిగా పనిచేశారు. ఈ సంద ర్భంగా కృష్ణారెడ్డిని ఆ పార్టీ నాయకులు అభినందించారు. 


Updated Date - 2020-12-27T06:12:26+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising