ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

జవాన్‌ మృతదేహం లభ్యం

ABN, First Publish Date - 2020-05-30T10:30:32+05:30

మండలంలోని కె.ఎ్‌స.పల్లికి చెందిన ఆర్మీ జవాన్‌ సంగిరెడ్డి సంజీవరెడ్డి(28) మృతదేహం ఎట్టకేలకు లభ్యమైంది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

గిద్దలూరు, మే 29 : మండలంలోని కె.ఎ్‌స.పల్లికి చెందిన ఆర్మీ జవాన్‌ సంగిరెడ్డి సంజీవరెడ్డి(28) మృతదేహం ఎట్టకేలకు లభ్యమైంది. సంజీవరెడ్డి సిక్కిం రాష్ట్రంలో విధులు నిర్వహిస్తుండగా అతను డ్రైవింగ్‌ చేస్తున్న వాహనం లోయలోపడి మంచు లో కూరుకుపోయింది. ఆ లోయ ను 48 రోజులుగా ఆర్మీ ఉద్యోగులు జల్లెడ పట్టగా ఎట్టకేలకు శుక్రవారం సంజీవరెడ్డి మృతదేహాన్ని గుర్తించారు. ఆ విషయా న్ని మృతుని కుటుంబసభ్యులకు తెలిపారు. మృతదేహాన్ని గిద్దలూరుకు తరలించేందుకు ఆర్మీ అధికారులు ఏర్పాట్లు చేశారు. శనివారానికి మృతదేహం సొంత గ్రా మానికి వస్తుందని భావిస్తున్నా రు. మృతుడు సంజీవరెడ్డి భార్య గర్భిణి. విషయం తెలిసిన దగ్గర్నుంచీ ఆమె విలపిస్తూనే ఉంది.

Updated Date - 2020-05-30T10:30:32+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising